ఉదయం డ్రగ్స్ తయారీ, సాయంత్రం ట్యూషన్.. బోయిన్‌పల్లి స్కూల్‌లో మత్తు దందా

6 months ago 10
హైదరాబాద్‌లో మరో భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. స్కూల్‌నే అడ్డాగా చేసుకున్న డ్రగ్స్ సరఫరాదారులు.. భారీ మొత్తంలో తయారు చేస్తూ ఈగల్ టీమ్‌కు పట్టుబడ్డారు. ఉదయం పూట ఎవరికీ తెలియకుండా ఆ స్కూల్‌లో డ్రగ్స్ తయారు చేస్తూ.. సాయంత్రం పూట ట్యూషన్లు నడిపిస్తూ.. వారి దందా బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఈగల్ టీమ్.. పక్కా సమాచారంతో దాడి చేసి ఈ ముఠాను పట్టుకుంది. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసింది.
Read Entire Article