ఉన్నట్టుండి ఆ గ్రామంలో 50 మంది ఆస్పత్రిపాలు.. ఇద్దరు మృతి.. అంతా ఆ బావి వల్లే..!

3 months ago 3
అందరూ దసరా పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. విందు వినోదాలతో సంతోషంగా గడిపారు. కానీ.. ఆ గ్రామంలో మాత్రం ఉన్నట్టుండి సుమారు 50 మంది వరకు గ్రామస్థులు అస్వస్థతతో ఆస్పత్రిపాలయ్యారు. ఇద్దరు తమ ప్రాణాలు కూడా వదిలారు. ఈ విషాదకర ఘటన.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవరావుపేటలో జరిగింది. అయితే.. ఈ విషాదానికి కారణం వాళ్లంతా ఓ బావి నీళ్లు తాగటమే. ఈ విషాదకర ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు.
Read Entire Article