ఉపాధి పనులు చేయమంటున్న కూలీలు.. ఎందుకో తెలుసా..

11 months ago 15
ఉపాధి హామీ పథకం కింద ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన పనులు ఆలస్యం జరుగుతుండగా.. ఈ పనుల కోసం మార్చి 31 చివరి గడువు ఉంది. నిధులు రావటంలో ఆటంకాలు, మెటీరియల్స్ ధరల పెంపు, సామాజిక ఆడిట్ కింద 10 శాతం కోత విధించడం వంటి సమస్యలు ఉండటం దీనికి కారణంగా ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం పనులు సకాలంలో.. నాణ్యతతో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article