Telangana Key Changes in MGNREGA Works: ఉపాధి హామీ పనుల్లో అక్రమాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పనులు పూర్తయిన తర్వాత, ఖజానా శాఖ ఆమోదం పొందిన తర్వాతే నిధులు విడుదల అవుతాయి. ఈ కొత్త విధానం జనవరి నుంచి అమల్లోకి రానుంది. దీనివల్ల పారదర్శకత పెరిగి, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు. గతంలో రాష్ట్రంతో సంబంధం లేకుండా కేంద్ర వాటా విడుదల చేసేవారు. కానీ ఇకపై రాష్ట్ర వాటా విడుదలయ్యాకే.. కేంద్రం నుంచి నిధుుల వస్తాయి.