ఉపాధి హామీ కార్మికులకు అలర్ట్.. సెప్టెంబర్ 30 వరకే ఛాన్స్.. లేదంటే డబ్బులు పడవు

6 months ago 8
ఉపాధి హామీ పథకంలో నకిలీ హాజరును అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సరి కొత్త విధానాన్ని అమలు చేసేందుకు రెడీ అయ్యింది. దీని ప్రకారం కూలీలు తమ ఆధార్ కార్డులను జాబ్ కార్డుతో లింక్ చేసుకోవాలని తెలిపింది. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 8న ప్రారంభమై 30 వరకు కొనసాగుతుంది. ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన వారికే అక్టోబర్ 1 నుంచి పని కల్పించడమే కాక.. కూలీ డబ్బులు చేల్లిస్తామని చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article