ఉపాధి హామీ కూలీలకు కొత్త రూల్.. ఇక నుంచి రెండు పూటలు..

8 months ago 15
MGNREGA Rules: ఉపాధి హామీ పథకంలో కూలీల హాజరుకు సంబంధించి అవకతవకలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై కూలీల ఫోటోలను రెండు పూటలా తీయడం తప్పనిసరి చేసింది. ఈ విధానం సోమవారం నుంచే అమల్లోకి వస్తుంది. ఫోటోలను పంచాయతీ కార్యదర్శి నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వరకు ధృవీకరించాల్సి ఉంటుంది. అయితే, ఈ కొత్త విధానం వల్ల పనిభారం పెరుగుతుందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article