వేసవి కాలంలో వాహనాలను చాలా మంది ఎండలో పార్కింగ్ చేస్తుంటారు. అయితే ఇది చాలా ప్రమాదకరమని రవాణా అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలను నీడలోనే పార్కింగ్ చేయాలని సూచిస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా వాహనాల్లో నింపిన ఇంధనం ఆవిరైపోతుందని చెబుతున్నారు. అయితే ఇలా కాకుండా.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.