అంబేద్కర్ జయంతి రోజున తెలంగాణ సర్కార్ ఎస్సీలకు తీపి కబురు చెప్పింది. దశాబ్దాల కల నెరవేరుస్తూ.. ఎస్సీ వర్గీకరణకు అధికారికంగా జోవో విడుదల చేసింది. ఈ మేరకు జీవో విడుదల చేసి సీఎం రేవంత్ రెడ్డికి అందజేసినట్లు ఉపసంఘం ఛైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కొత్త జీవో ప్రకారం ఎస్సీలను మూడు వర్గాలుగా విభజించి రిజర్వేషన్లు కల్పించనున్నట్లు తెలిపారు. ఏ గ్రూపులో ఏయే కులాలు ఉన్నాయి? రిజర్వేషన్ ఏంతనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.