ఏపీ ఉచిత బస్సు పథకం.. వారికి పండగే, రోజుకు రూ.వెయ్యి ఇస్తున్నారు

6 months ago 8
AP Free Bus On Call Drivers Rs 1000: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. దీనివల్ల బస్సుల్లో రద్దీ పెరగడంతో అదనపు బస్సులు నడుపుతున్నారు. డ్రైవర్ల కొరత తీర్చడానికి ఆన్ కాల్ డ్రైవర్లను నియమించి, వారి వేతనం పెంచారు. డబుల్ డ్యూటీ చేసే డ్రైవర్లు, కండక్టర్లకు అదనపు భత్యం కూడా పెంచారు. త్వరలో కొత్త బస్సులు, స్మార్ట్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. ఈ పథకంపై ముఖ్యమంత్రి సమీక్షలు చేస్తున్నారు.
Read Entire Article