ఏపీ ఉపాధి హామీ కూలీలకు కొత్త రూల్.. ప్రతిరోజూ ఇలా చేయాల్సిందే, లేకపోతే డబ్బులు కూడా ఇవ్వరు

9 months ago 10
Mgnrega Workers Ekyc Must: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్రం ఈకేవైసీ విధానాన్ని ప్రవేశపెడుతోంది. అక్టోబరు 1 నుంచి కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. కూలీల ఆధార్‌ను అనుసంధానం చేయడం ద్వారా ఒకరి బదులు మరొకరు పనికి రాకుండా నిరోధించవచ్చు. దీని ద్వారా నిజమైన శ్రామికులకు డబ్బులు అందుతాయని, అవినీతి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో దొంగ మస్టర్ల వ్యవహారాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article