AP Govt Released Honorarium To Election Duty Staff: ఏపీ ప్రభుత్వం గతేడాది ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల డ్యూటీ చేసిన సిబ్బందికి గౌరవ వేతనం మంజూరు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం రూ.26.17 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు డబ్బుల్ని చెల్లించనున్నారు. ఎన్నికల్లో పాల్గొన్న సిబ్బందికి ఒక నెల వేతనాన్ని బోనస్గా కూడా ఇచ్చిన సంగత తెలిసిందే.