ఏపీ కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు.. సీటొస్తే అదృష్టమే, వెంటనే దరఖాస్తు చేస్కోండి

1 month ago 5
Andhra Pradesh Kendriya Vidyalaya Admissions 2026-2027: ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీలు) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఏపీలోని కేవీల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.ఏప్రిల్ 2 వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 2026 మార్చి 31 నాటికి ఆరేళ్లు పూర్తవ్వాలనే నిబంధన ఉంది. అర్హులైన తల్లిదండ్రులు అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Read Entire Article