ఏపీ కేబినెట్ భేటీలో వైసీపీపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

8 months ago 11
AP Cabinet Meeting: మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు ఏపీఎండీసీ బాండ్లు కొనొద్దంటూ పలు కంపెనీలకు మెయిల్స్ పంపారంటూ మంత్రివర్గ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. దీంతో ఈ అంశం మీద సీరియస్ అయిన చంద్రబాబు.. విచారణకు ఆదేశిస్తామని స్ఫష్టం చేశారు.
Read Entire Article