ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇకపై ఆ ఆప్షన్ లేదు.. అటెండెన్స్, జీతాలపై కీలక ఆదేశాలు

1 year ago 18
Andhra Pradesh Grama Ward Sachivalayam Employees Attendance And Salaries: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జీతాలకు బయోమెట్రిక్‌ అటెండెన్స్‌‌ను లింక్ చేసింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల హాజరు జీఎస్‌డబ్ల్యుఎస్‌ అటెండెన్స్‌ యాప్‌లో నమోదు చేసి ఉంటేనే పరిగణనలోకి తీసుకుంటామని కలెక్టర్లకు ఉత్తర్వుల్లో తెలిపారు. బయోమెట్రిక్‌ తప్పనిసరిగా అమలయ్యే విధంగా కలెక్టర్లు పర్యవేక్షించాలని కూడా ప్రభుత్వం తెలిపంది. కొందరికి మాత్రం హాజరు నుంచి మినహాయింపు ఉంది.
Read Entire Article