ఏపీ తెలంగాణ మధ్య కీలకమైన కాజ్‌వే రెడీ.. ఈ రూట్‌లో రూ.1.90 కోట్లతో.. ఇక రైట్, రైట్

7 months ago 8
Lingala Jaggayyapeta Bridge Opening: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కీలకమైన కాజ్‌వే పనులు పూర్తయ్యాయి. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య చేతుల మీదుగా లింగాల బ్రిడ్జిని ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నారు. మున్నేరు వరదల కారణంగా కాజ్‌వే దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రూ.1.90 కోట్లతో శాశ్వత మరమ్మతులు చేపట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు స్థానికులతో పాటుగా జగ్గయ్యపేటలోని సిమెంటు కంపెనీలకు చాలా కీలకమైనది.
Read Entire Article