ఏపీ తెలంగాణ మధ్య రెండో రైల్వే లైన్.. 3 గంటల్లో సికింద్రాబాద్​ వెళ్లొచ్చు

1 day ago 2
Nallapadu Bibinagar Second Railway Line: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణం మరింత సులభతరం కానుంది! నల్లపాడు-బీబీనగర్ మధ్య రెండో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. రూ.2853 కోట్ల వ్యయంతో 248 కిలోమీటర్ల మేర ఈ లైన్ నిర్మాణం జరగనుంది. ఇది పూర్తయితే గుంటూరు నుండి సికింద్రాబాద్ కు కేవలం 3 గంటల్లోనే చేరుకోవచ్చు. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండనుంది. త్వరలోనే పనులు ఊపందుకోనున్నాయి!
Read Entire Article