ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ రైలు.. ఈ రూట్‌లోనే, 12 గంటలు కాదు 9 గంటల్లోనే వెళ్లొచ్చు!

8 months ago 10
Vijayawada Bangalore Vande Bharat Express Proposal: విజయవాడ నుంచి బెంగళూరుకు వందే భారత్ రైలు నడపడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రైలు అందుబాటులోకి వస్తే బెంగళూరుకు ప్రయాణ సమయం 8-9 గంటలకు తగ్గుతుంది. తిరుపతి వెళ్లే భక్తులకు కూడా ఇది ఉపయోగపడుతుంది. విజయవాడలో ఉదయం 5:15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2:15 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బెంగళూరులో మధ్యాహ్నం 2:45 గంటలకు బయలుదేరి రాత్రి 11:45 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
Read Entire Article