ఏపీ ప్రజలకు తీపికబురు.. హమ్మయ్యా, ఆ భూముల్ని దర్జాగా అమ్ముకోవచ్చు

2 months ago 5
Srikakulam District 22a Lands Special Drive: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల భూముల సమస్యలపై దృష్టి సారించింది. ముఖ్యంగా 22-ఏ నిషిద్ధ జాబితాలో ఉన్న భూములకు విముక్తి కల్పించే పనిలో ఉంది. ఇటీవల కలెక్టర్ల సదస్సులో ఈ అంశంపై చర్చ జరగగా, ఏలూరు తర్వాత శ్రీకాకుళంలో 'మీ చేతికి.. మీ భూమి - 22ఏ భూ స్వేచ్ఛ' పేరుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అర్హులైన రైతులకు న్యాయం చేస్తూ, భూముల రీ-సర్వేలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుతున్నారు.
Read Entire Article