ఏపీ ప్రజలకు పండగే.. ఇకపై నో క్యాష్, ఓన్లీ డిజిటల్ పేమెంట్స్.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

9 months ago 12
AP Govt Services Digitalization Mandatory: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలతో ముందుకెళ్తోంది. అన్ని ప్రభుత్వ సేవల్ని డిజిటల్ రూపంలోకి మార్చాలని ఆదేశించింది. దీనివల్ల పౌరులకు సేవలు మరింత సులభంగా అందుతాయి. అంతేకాదు, విమానాశ్రయాల అభివృద్ధికి నిధులు విడుదల చేయడంతో పాటు, డ్వాక్రా రుణాల చెల్లింపుల్లోనూ మార్పులు చేసింది. ఈ చర్యల వెనుక ఏపీ ప్రభుత్వ లక్ష్యం ఏమిటి? రాష్ట్ర ప్రజలకు ఈ డిజిటల్ సేవల ద్వారా కలిగే ప్రయోజనాలేమిటి?
Read Entire Article