ఏపీ ప్రజలకు మరో ఐదు రోజులే ఛాన్స్.. ఆస్తిపన్ను కడితే వడ్డీలో 50శాతం డిస్కౌంట్

4 weeks ago 4
Andhra Pradesh Government Provide Property Tax 50% Discount: ఏపీలో ప్రజలకు ఆస్తి పన్ను వడ్డీపై 50శాతం రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 31 వరకు మాత్రమే ఈ అవకాశం ఉంది.. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటున్నారు అధికారులు. ఈ ప్రకటన తర్వాత ఆస్తి పన్ను బకాయిల వసూళ్లు పెరిగాయంటున్నారు. మరో ఐదు రోజులే అవకాశం ఉందని.. ప్రజలు ఆస్తి పన్ను చెల్లించేందుకు త్వరపడాలి అంటున్నారు.
Read Entire Article