ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో మాడు పగిలే ఎండలు, జాగ్రత్తగా ఉండండి

10 months ago 29
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రేపు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 42-43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని APSDMA తెలిపింది. వడగాలులు వీచే ప్రమాదం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అయితే కొన్ని జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని జాగ్రత్తగా ఉండాలన్నారు.
Read Entire Article