ఏపీ ప్రజలకు శుభవార్త.. ఇక నుంచి 24/7 పోస్టల్ సేవలు.. 11 నగరాల్లో ప్రారంభం

1 week ago 3
AP 24 Hours Speed Post And Parcel Booking: తపాలాశాఖ ఏపీ ప్రజలకు సేవల్ని మరింత చేరువయ్యే దిశగా అడుగులు వేసింది. రాష్ట్రంలోని 11 ప్రధాన నగరాల్లో 24 గంటలపాటు స్పీడ్‌ పోస్ట్‌, పార్శిల్‌ బుకింగ్‌ సేవలను ప్రారంభించింది. అంతేకాదు సబ్‌ పోస్ట్‌ ఆఫీసుల పని వేళలను రెండు గంటలు పెంచింది.. మొత్తం మరో 242 పట్టణాల్లో ఈ సేవలు అందుతాయి. ఇఖపై ప్రజలు స్పీడ్‌ పోస్ట్‌, పార్శిల్‌ బుకింగ్‌లను 24 గంటలపాటు చేసుకోవచ్చు.
Read Entire Article