ఏపీ ప్రజలకు శుభవార్త.. మరో పథకం ప్రారంభం, 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాన..

11 months ago 13
మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రికి భూమి పూజ చేశారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం టిడ్కో నివాసాల వద్ద సురక్షిత తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళగిరి ప్రజలతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పానకాల స్వామి గుడిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ‘మన ఇల్లు - మన లోకేష్’ కార్యక్రమంలో భాగంగా మరో 832 మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు.
Read Entire Article