ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. నీటిపై తేలుతూ, గాల్లో విహారం.. ఈ మూడు రూట్లలో సీప్లేన్

9 months ago 14
Andhra Pradesh Seaplane DPR Three Routes: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి సీ ప్లేన్ సేవలను ప్రారంభించనుంది. దీని ద్వారా దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించవచ్చు. మొదటి దశలో అమరావతి, తిరుపతి, గండికోట నుండి సేవలు మొదలు కానున్నాయి. ఈ సరికొత్త ప్రయాణ అనుభవం పర్యాటక రంగానికి ఊతమిస్తుంది. తక్కువ ఖర్చుతో మారుమూల ప్రాంతాలకు విమాన సౌకర్యం కలుగుతుంది. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి అంటున్నారు.
Read Entire Article