ఏపీ ప్రజలు ఇంట్లో నుంచి ఒక్క క్లిక్‌తో.. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు.. జూన్ 12కు పక్కా!

9 months ago 12
Andhra Pradesh Govt Manamitra 500 Services: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'మనమిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవలను మరింత చేరువ చేసేందుకు సిద్ధమైంది. జూన్ 12 నాటికి 500 రకాల సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా, వాట్సాప్ ద్వారానే సేవలు పొందేలా చర్యలు తీసుకుంటున్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో ధ్రువపత్రాల తనిఖీలను మరింత సులభతరం చేస్తున్నారు. ఈ ప్రయత్నం ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురానుందో వేచి చూడాలి.
Read Entire Article