ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. ఇపై వెయిటేజ్, చంద్రబాబు కీలక ఆదేశాలు

4 months ago 27
AP Appreciation Letters To Govt Employees: ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు చెప్ిపంది. చంద్రబాబు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) ద్వారా వివిధ శాఖల పనితీరుపై సమీక్ష చేశారు. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును విశ్లేషించి వారికి వెయిటేజ్ కూడా ఇస్తారు. ఉత్తమ పనితీరు కనబరిచే అధికారులకు, సిబ్బంది ప్రభుత్వం నుంచి లేఖలు అందజేస్తారు. ఉద్యోగుల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు మరికొన్ని సూచనలు చేశారు.
Read Entire Article