ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సివిల్స్‌కి ప్రిపేర్ అవ్వాలనుకునేవారికి బంపరాఫర్

8 months ago 21
ఏపీలో సివిల్స్, ఇతర పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రకటించారు. కూటమి ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఈ శిక్షణ అందిస్తుంది. సివిల్స్‌కు వంద మందితో కొత్త బ్యాచ్, డీఎస్సీకి వంద మందితో మరో బ్యాచ్ త్వరలో ప్రారంభమవుతాయి. ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. అమరావతిలో ఐదు ఎకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ భవనం నిర్మిస్తారు.
Read Entire Article