ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. ఇ-సైకిళ్లపై రూ.10 వేల రాయితీ..!

1 month ago 6
పర్యావరణ హితం కోసం ఇ-సైకిళ్లను భారీ రాయితీతో అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు కుప్పం నియోజకవర్గంలో రూ. 10 వేల రాయితీతో 5555 ఇ-సైకిళ్లు పంపిణీ చేశారు సీఎం చంద్రబాబు. ఈ సైకిళ్లు ఒక్క ఛార్జింగ్‌తో 40 కిలోమీటర్లు ప్రయాణిస్తాయని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా 24 గంటల్లో 5,555 ఇ-సైకిళ్లను పంపిణీ చేసినందుకు గానూ చిత్తూరు జిల్లా గిన్నిస్ రికార్డు సాధించింది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా చిత్తూరు జిల్లా కలెక్టర్ గిన్నిస్ రికార్డు పత్రాన్ని అందుకున్నారు.
Read Entire Article