ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు.. ఏడాదిలో బందరు పోర్టు సిద్ధం

11 months ago 31
బందరు పోర్టు వచ్చే ఏడాదికి అందుబాటులోకి రానుందని ఆర్ అండ్ బి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు తెలిపారు. 2026 అక్టోబర్ నాటికి బందరు పోర్టు కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. రూ.5500 కోట్లతో నిర్మిస్తున్న ఈ పోర్టు ఏపీతో పాటు తెలంగాణ అవసరాలు మాత్రమే కాకుండా.. ఇతర రాష్ట్రాల అవసరాలు కూడా తీరుస్తుందని ఆయన పేర్కొన్నారు. మొదటి దశలో 4 బెర్తులను పూర్తి చేస్తామని, పనుల్లో వేగం పెంచాలని సిబ్బందికి సూచించారు. పూర్తి వివరాలు..
Read Entire Article