ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ నుంచి రూ. 2,547 కోట్లు చెల్లింపు.. ఎందుకంటే!

1 year ago 55
Telangana Pays Rs 2547 Crores To AP: తెలంగాణ నుంచి ఏపీకి రూ.2,547 కోట్ల నిధులు జమ అయ్యాయి. ఏపీకి రూ.2,547 కోట్లను తెలంగాణ అప్పు కింద కేంద్రం జమ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి బకాయిలకు సంబంధించి తెలంగాణ చెల్లించాల్సిన అప్పును కూడా ఏపీ కడుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం ఏపీ చెల్లించిన అప్పును తిరిగి చెల్లింపులు చేసింది.. మొత్తం రూ.2,547 కోట్లు చెల్లించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article