ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు.. కారణం ఏంటంటే!

6 months ago 7
Supreme Court Notice To AP Govt: ఉద్యోగి పదవీ విరమణ తర్వాత పెన్షన్ నుంచి కమ్యుటేషన్ భాగాన్ని 15 ఏళ్లలో రికవరీ చేయాలనే నిబంధనపై సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రిటైర్డ్ తహసీల్దార్ అప్పారావు వేసిన పిటిషన్‌ను స్వీకరించింది. ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ వాదించడంతో కోర్టు స్పందించింది.
Read Entire Article