ఏపీ మంత్రి సింప్లిసిటీ.. రైల్వే స్టేషన్‌లో సాధారణ ప్రయాణికుడిలా

2 months ago 5
Nimmala Ramanaidu Traveled In Train: ఏపీ మంత్రి సింప్లిసిటీతో మరోసారి హైలైట్ అయ్యారు.. సామాన్యుడిలా రైల్లో ప్రయాణించారు. ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు నిత్యం ప్రజల్లో ఉంటారనే పేరు ఉంది. ఈ క్రమంలో ఆయన చిత్తూరు జిల్లా కుప్పానికి రైల్లో వెళ్లారు.. అక్కడ ఓ వివాహ రిసెన్షన్‌కు హాజరై.. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో కూడా రైల్లోనే కుప్పం నుంచి రాజమహేంద్రవరం వెళ్లారు. ఈ ఫోటోలను ట్వీట్ చేశారు.
Read Entire Article