ఏపీ మంత్రిపై రోజా ఘాటు వ్యాఖ్యలు

9 months ago 20
యూరియా కొరత ఉందని మంత్రులకు కూడా బాగా తెలుసు.. అయినా ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని మాజీ మంత్రి నేత రోజా అన్నారు. మంత్రి అచ్చెన్నాయుడుకు అసలు సిగ్గుందా అంటూ మండిపడ్డారు. మీ జిల్లాలో ప్రజలు తన్నుకుంటున్నారు. కనీసం నీకు తెలుస్తుందా అని ప్రశ్నించారు.
Read Entire Article