Andhra Pradesh Nominated Posts: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టింది. 22 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ జాబితా విడుదల చేసింది. టీడీపీ, జనసేన, బీజేపీ, అమరావతి జేఏసీలకు ఈ పదవుల్లో ప్రాధాన్యం దక్కింది. గత ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారికి, పొత్తు ధర్మాన్ని పాటించిన వారికి అవకాశం కల్పించారు. ఎవరికి ఏ పదవి దక్కిందో తెలుసుకోవాలని ఉందా? అయితే పదవులకు సంబంధించి పూర్తి వివరాల కోసం చదవండి!