ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఈ- క్రాప్ నమోదులో తప్పులా.? ఇలా సరిదిద్దుకోండి..

1 month ago 5
ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం నుంచి రైతులకు అందే పథకాలు, పరిహారం, రాయితీలు, ప్రోత్సాహకాలు దక్కాలంటే ఈ- క్రాప్ నమోదు అనేది తప్పనసరి. రబీ సీజన్ ఈ క్రాప్ బుకింగ్ కోసం ఫిబ్రవరి 20 వరకూ గడువు ఉంది. అయితే ఇప్పటికే ఈ క్రాప్ బుకింగ్ పూర్తి చేసుకున్న రైతులు.. అందులో ఏవైనా తప్పులు దొర్లి ఉంటే సరిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలను ఈ కథనంలో చూద్దాం.
Read Entire Article