Andhra Pradesh Farmers 75 Percent Subsidy On Fodder Seeds: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. పాడి పశువుల పాల దిగుబడిని పెంచేందుకు రాయితీపై పశుగ్రాస విత్తనాలను అందించనుంది. దాదాపు రూ.28.54 కోట్లతో 3,622 టన్నుల విత్తనాలు పంపిణీ చేయనున్నారు. అంతేకాదు, మామిడి రైతుల కోసం ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని వివరాలు కోసం చదవండి!