ఏపీ విద్యార్థిని ఢిల్లీలో గన్‌తో కాల్చి హత్య.. ఆ జిల్లా రాజకీయ నేత కుమారుడిగా గుర్తింపు!

6 months ago 5
Guntur Student Murdered In Delhi: ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి దారుణ హత్య కలకలం రేపింది. గ్రేటర్ నోయిడాలోని ఒక హాస్టల్‌లో పల్నాడు జిల్లాకు చెందిన దీపక్ కుమార్ అనే ఎంబీఏ విద్యార్థిని అతని స్నేహితుడు దేవాన్ష్ తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం దేవాన్ష్ కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ హత్యకు గల కారణాలు ఏమిటి అనేది తెలియాల్సి ఉంది.
Read Entire Article