ఏపీ సీఎం కీలక నిర్ణయాలు.. 5.98 లక్షల మంది రైతులకు లబ్ధి కలిగేలా..

3 months ago 12
రాష్ట్రంలోని రైతుల ఆదాయాన్ని పెంచడం కోసం ఏపీ ప్రభుత్వం అనేక ప్రణాళికలు రచిస్తోంది. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే దిసగా క్రాప్ వైజ్ క్లస్టర్ విధానం అనుసరించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే రాయలసీమలో హార్టీకల్చర్‌ను మరింత అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హార్టీకల్చర్ రైతుల ఆదాయాన్ని పెంచేలా ప్రత్యేక ప్రణాళికలు అమలుచేయాలన్నారు. 5. 98 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు మంగళవారం నాటి సమీక్షలో అధికారులను ఆదేశించారు.
Read Entire Article