ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. రెండు సర్పంచ్‌లు టీడీపీ కైవసం, ఆ మూడుచోట్ల కూడా గెలుపు

7 months ago 6
TDP Two Sarpanchs Mptc Win: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికల్లో కొండపి, కడియపులంక సర్పంచి స్థానాల్లో టీడీపీ గెలిచింది. ఆ రెండు చోట్ల టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిపల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వేపకారిపల్లి ఎంపీటీసీ.. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు-1 ఎంపీటీసీ.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని మణీంద్రం ఎంపీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా టీడీపీ అభ్యర్థులు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Read Entire Article