ఏపీకి కేంద్రం నుంచి మరో శుభవార్త.. ఏకంగా రూ.7,266 కోట్లు, ఉత్తర్వులు జారీ

1 year ago 33
Central Rs 7266 Crore To Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వానికి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు సాయం చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక నిర్ణయంపై ప్రకటన చేశారు.. రాష్ట్రంలో జాతీయ రహదారుల పనుల కోసం ఈ ఆర్ధిక సంవత్సరానికి రూ.7226 కోట్ల మొత్తం ఇచ్చేందుకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ రహదారుల ప్రాథికార సంస్థ ద్వారా ఈ మొత్తం ఖర్చు చేస్తుంది.
Read Entire Article