ఏపీకి క్యూ కట్టనున్న కంపెనీలు.. ఎన్నో తెలుసా? నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

10 months ago 55
ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయనే వివరాలను మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఉండవల్లిలోని తన నివాసంలో నారా లోకేష్ ఐటీ, ఎల్టక్రానిక్స్ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రానున్న సంస్థలు, పెట్టుబడులు, ఉద్యోగాల వివరాలను మంత్రి నారా లోకేష్ అధికారులతో పంచుకున్నారు.
Read Entire Article