Tirumala Gubba Choultry Rs 1 Crore Donation: భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో తిరుమల గుబ్బా చౌల్ట్రీ ప్రధాని సహాయనిధికి కోటి రూపాయల విరాళం అందజేసింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆ విరాళాన్ని స్వీకరించారు. ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ లో అవినీతిని అరికట్టాలని మంత్రి ఆదేశించారు. అందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆరోగ్యశాఖలో మార్పులు రానున్నాయి.