ఏపీకి మరో భారీ పరిశ్రమ.. ఆ జిల్లా రూపురేఖలు మారిపోతాయి, మంత్రితో చర్చలు

2 months ago 5
Machilipatnam LML Electric Vehicle Manufacturing Facility: ఏపీలో మరో పరిశ్రమ ప్రారంభంకానుంది.. ఈ మేరకు మంత్రితో చర్చలు కూడా జరిపారు. ఎల్.ఎం.ఎల్ ఎండీ & సీఈవో డా.యోగేష్ భాటియా మంత్రి కొల్లు రవీంద్రతో సమావేశం అయ్యారు. మచిలీపట్నంలో ఎల్.ఎం.ఎల్ విద్యుత్ వాహనాల తయారీ ప్లాంటు ఏర్పాటు అంశంపై చర్చించారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చర్చించిన తర్వాత ఎంవోయూ కూడా చేసుకోనున్నారు. ఈ మేరకు మంత్రితో చర్చలు జరిపారు.
Read Entire Article