AP Arcelor Mittal Rs 70000 Crore Steel Plant Very Soon: ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడి రానుంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రూ.70 వేల కోట్లతో ఆర్సెలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు మంజూరు చేశాయి, త్వరలో శంకుస్థాపన జరగనుంది. ఈ కర్మాగారం మొదటి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయనుంది, 20 వేల మందికి ఉపాధి లభిస్తుంది.