Andhra Pradesh New It Companies Ready To Came: ఏపీ విద్య, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ శాసనమండలిలలో కీలక ప్రకటన చేశారు. త్వరలో ఐటీ రంగంలో సంచలన ప్రకటనలు ఉంటాయన్నారు. రాష్ట్రానికి కొత్త ఐటీ కంపెనీలు రాబోతున్నాయని.. ఈ మేరకు వారికి భూముల కేటాయిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నం ఐటీ పార్క్లో 54 కంపెనీలకు స్థలం కేటాయించినట్లు తెలిపారు.. వీటిలో 41 కంపెనీలు కార్యాకలాపాలు కొనసాగిస్తున్నాయి అన్నారు మంత్రి లోకేష్.