ఏపీకి వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో రికార్డ్‌స్థాయిలో ఎండలు, వేడిగాలులు

2 days ago 1
Andhra Pradesh Highest Temperature 38.5: ఏపీలో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మార్చి మొదటి వారంలోనే ఏకంగా 38.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండల తీవ్రత పెరుగుతోంది. మధ్యాహ్న సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. ఈ నెలలో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు వాతావరణశాఖ ఎండల తీవ్రతపై ఏపీ ప్రజల్ని అలర్ట్ చేసింది.
Read Entire Article