ఏపీకి శుభవార్త చెప్పిన కేంద్రం.. విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు, నెల్లూరువారికి పండగే

1 year ago 42
APSRTC To Get New Electric Buses: ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది.. "PM E-బస్ సేవా" పథకం కింద త్వరలోనే.. ఏపీఎస్ ఆర్టీసీకి కేంద్రం నుంచి 750 విద్యుత్ బస్సులు రానున్నాయి. మొదటి దశలో విద్యుత్ బస్సుల కోసం టెండర్లు పూర్తి అయ్యాయి. నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే వివిధ నగరాల్లోని డిపోలకు బస్సుల్ని పంపిస్తారు. ఏ, ఏ నగరానికి ఎన్ని బస్సుల్లో వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article