ఏపీలో 2018 గ్రూప్-1 అధికారుల మూకుమ్మడి బదిలీ.. 26 మంది ఆర్డీవోలు ట్రాన్స్‌ఫర్..

1 week ago 2
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 26 మంది ఆర్డీవోలను ఒకేసారి బదిలీ చేసింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. 2018 గ్రూప్ -1 నియామకాలపై హైకోర్టులో దాఖలైన రిట్ అప్పీల్ తీర్పు మేరకు ఏపీ ప్రభుత్వం ఈ మూకుమ్మడి బదిలీ నిర్ణయం తీసుకుంది. తదుపరి పోస్టింగ్‌ల కోసం వీరందరినీ జీఏడీలో రిపోర్ట్ చేయాలని సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Entire Article