AP Govt Appoints Vijayaramaraju As Crda Commissioner: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు పౌరసరఫరాల శాఖ కమిషనర్గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విజయరామరాజుకు సీఆర్డీఏ కమిషనర్ బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. మార్కాపురం కలెక్టర్గా విజయ సునీత, పోలవరం జిల్లా కలెక్టర్గా దినేశ్ కుమార్ నియమితులయ్యారు. పౌరసరఫరాలశాఖ కమిషనర్గా ఉన్న సౌరభ్ గౌర్ను ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.