Mangalagiri Free Electric Bus Service: మంగళగిరిలో ఉచిత బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఈ సేవలను ప్రారంభించారు. ఎయిమ్స్ ఆసుపత్రికి, పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఈ బస్సులు నడుస్తాయి. మేఘా ఇంజనీరింగ్ సంస్థ CSR నిధుల నుంచి బస్సులను సమకూర్చింది. ఒక్కో బస్సులో 18 మంది ప్రయాణించవచ్చు. ఈ బస్సులు ఉదయం నుండి రాత్రి వరకు తిరుగుతాయి. ప్రయాణికులకు ఉచితంగా సేవలు అందిస్తాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.